గత పదేళ్లుగా వివిధ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం తగ్గిపోతోంది. మరింత ఆందోళనగొలిపేది న్యాయ వ్యవస్థపై కూడా విశ్వాసం సన్నగిల్లిపోవడం. అప్పుడప్పుడు సుప్రీం కోర్టులు ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోగలవిగా ఉంటున్నాయి. అయితే ఈ...
మాటల మాంత్రికుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత పదేళ్ల కాలంలో తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి కొత్త అసత్య ప్రచారాన్ని గుదిగుచ్చుతున్నారు. 2014లో అధికారంలోకి రావడానికి అనేక బూటక వాగ్దానాలతో జనాన్ని మురిపించారు....
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా పోటీ చేసే అవకాశం కల్పించలేదు. ఈ నడవడిక ఇదే మొదటిసారి కాదు. గుజరాత్లో మోదీ ముఖ్యమంత్రి అయిన తరవాత పుష్కర కాలం...
అనేక నెలలు ఎదురు చూసిన తరవాత, రెండు విడతల పోలింగ్ పూర్తి అయిన తరవాత శుక్రవారం సుప్రీంకోర్టు ఇ.వి.ఎం.లపై లేవనెత్తిన అనుమానాలపై తీర్పు వెలువరించింది. కానీ ఇ.వి.ఎం.ల మీద తలెత్తిన అనుమానాలను ఈ...
ఏడు విడతలుగా జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో శుక్రవారం రెండవ విడత పోలింగ్ జరగనుంది. ఎన్నికల విశ్లేషకుల అంచనాల ప్రకారం గత 19వ తేదీన జరిగిన 102 నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్ సరళి...
ఈ దేశంలో ఇంకా చేవ మిగిలే ఉంది. చిమ్మ చీకట్లో కాంతి పుంజాలు ప్రసరిస్తూనే ఉన్నాయి. మత మౌఢ్యాన్ని, అవధుల్లేని అధికార దాహాన్ని ఎదిరించే గుండె ధైర్యం ఉన్నవారు ఇప్పటికీ మిగిలే ఉన్నారు....
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు తెరిచి ఎప్పుడైనా నిజం చెప్పారన్న అనుమానం బహుశ్: ఆయన భక్ర జనానికి కూడా ఉండి ఉండదు. కానీ ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రచారంలో పెడ్తున్న అభద్ధాలు శ్రుతి...
సార్వత్రిక ఎన్నికల మొదటి దశగా ఈ నెల 19వ తేదీన జరిగిన పోలింగ్లో ఎన్డీయేకు విజయావకాశాలు తక్కువేనని వస్తున్న వార్తలతో నిరాశకు గురైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అసత్యాలు, విద్వేష ప్రసంగాలను...
ఆరు వారాలపాటు ఏడు దశల్లో సాగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మొదటి ప్రక్రియ శుక్రవారం ముగిసింది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలోని 102 లోకసభ స్థానాలకు పోటీ పడ్తున్న వారి భవిష్యత్తు ఇ.వి.ఎం.లలో...
కష్టాలు వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు రావడంలో అసహజం ఏమీ లేదు. దైవ భక్తి ఉన్న వారు తీరని ఆపద వచ్చినప్పుడు భారమంతా దేవుడి మీదే వేసి చేతులు జోడిరచి కూర్చుంటారు. కానీ మరో...