విజయనగరం జిల్లా. రాజాం : వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠశాలలను మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు పక్కకు పోయాయి. ఎందుకంటే మండుతున్న వేడి మధ్య రాజాం ఎంఈఓ ఆఫీసుకు...
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మినిబంధనలను వివరించిన జిల్లా ఎన్నికల పరిశీలకులు
విశాలాంధ్ర -విజయనగరం : ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల...
విశాలాంధ్ర-విజయనగరం రూరల్ : శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవాసంఘం కంటోన్మెంట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. మంగళవారం స్థానిక ఆర్.అండ్.బి.జంక్షన్ బస్టాప్ వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ముమ్మిడిశెట్టి...
కమిషనర్ మల్లయ్య నాయుడు
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న కారణంగా మే, జూన్ నెలలకు గాను ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాల ప్రకారం నగరపాలక సంస్థ...
విశాలాంధ్ర - విజయనగరం రూరల్ : నగరంలోని పూల్బాగ్ ప్రాంతంలో వున్న ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల...
విశాలాంధ్ర- విజయనగరం : విజయనగరం లో నూతనం గా నిర్మించబడ్డ ఐ ఎం ఎ భవనాన్ని,భారతీయ వైద్యుల సంఘం(ఐ ఎం ఎ) జాతీయ అధ్యక్షుడు డా.అశోకన్ ఈ నెల 28న ప్రారంభిస్తారని ఐఎంఎ...
రాజాం (విజయనగరం జిల్లా ): రాజాం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగటలేదు. రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లువెలగకపోవడంతో మెయిన్ రోడ్డు అంధకారంగా...
విశాలాంధ్ర -విజయనగరం రూరల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పట్టణానికి చెందిన ప్రముఖ ధార్మికవేత్త అప్పసాని రంగారావు దొర పేర్కొన్నారు. పట్టణంలోని రామానాయుడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ...
విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పోస్టల్ శాఖ అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఖాతాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ఆ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించారు. జనంలోకి మనం కార్యక్రమంలో భాగంగా...
విశాలాంధ్ర- విజయనగరం : మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అక్కివలస గ్రామంలో బస చేసినముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని విజయనగరం డీసీఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన,...