Friday, May 3, 2024
Friday, May 3, 2024
Homeవిజయనగరం

విజయనగరం

రాజాంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ప్రైవేటు పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు తూట్లు

విజయనగరం జిల్లా. రాజాం : వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి అన్ని పాఠశాలలను మూసివేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులు పక్కకు పోయాయి. ఎందుకంటే మండుతున్న వేడి మధ్య రాజాం ఎంఈఓ ఆఫీసుకు...

అభ్య‌ర్ధులు ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని పాటించాలి

జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్‌ నాగ‌ల‌క్ష్మినిబంధ‌న‌ల‌ను వివ‌రించిన జిల్లా ఎన్నిక‌ల‌ ప‌రిశీల‌కులు విశాలాంధ్ర -విజ‌య‌న‌గ‌రం : ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్ధులు, రాజ‌కీయ పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని ఖ‌చ్చితంగా పాటించాల‌ని జిల్లా ఎన్నిక‌ల...

చలివేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర-విజయనగరం రూరల్ : శ్రీ వాసవీ ఆర్యవైశ్య సేవాసంఘం కంటోన్మెంట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. మంగళవారం స్థానిక ఆర్.అండ్.బి.జంక్షన్ బస్టాప్ వద్ద చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు ముమ్మిడిశెట్టి...

ప్రభుత్వ నిబంధన ప్రకారమే పెన్షన్ పంపిణీ

కమిషనర్ మల్లయ్య నాయుడు విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న కారణంగా మే, జూన్ నెలలకు గాను ప్రభుత్వం జారీ చేసిన విధివిధానాల ప్రకారం నగరపాలక సంస్థ...

ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు ఆహ్వానం

విశాలాంధ్ర - విజయనగరం రూరల్ : నగరంలోని పూల్‌బాగ్‌ ప్రాంతంలో వున్న ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో 1 నుండి 8వ తరగతి వరకు 2024-25 సంవత్సరంలో ప్రవేశాలకు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు పాఠశాల...

28న ఐఎంఎ నూతన భవనం ప్రారంభం

విశాలాంధ్ర- విజయనగరం : విజయనగరం లో నూతనం గా నిర్మించబడ్డ ఐ ఎం ఎ భవనాన్ని,భారతీయ వైద్యుల సంఘం(ఐ ఎం ఎ) జాతీయ అధ్యక్షుడు డా.అశోకన్ ఈ నెల 28న ప్రారంభిస్తారని ఐఎంఎ...

మెయిన్ రోడ్డుపై సెంట్రల్ లైటింగ్ వెలగక ప్రజలు నానా అవస్థలు

రాజాం (విజయనగరం జిల్లా ): రాజాం ప్రధాన రహదారిపై ఉన్నటువంటి సెంటర్ స్ట్రీట్ లైటింగ్ గత కొద్ది రోజులుగా వెలగటలేదు. రోడ్డుకు రెండు వైపులా వెలగవలసిన లైట్లువెలగకపోవడంతో మెయిన్ రోడ్డు అంధకారంగా...

కోట సత్తమ్మ తల్లికి వెండి పాదం వితరణ

విశాలాంధ్ర -విజయనగరం రూరల్ : ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సమాజంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని పట్టణానికి చెందిన ప్రముఖ ధార్మికవేత్త అప్పసాని రంగారావు దొర పేర్కొన్నారు. పట్టణంలోని రామానాయుడు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ...

పోస్ట‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో జ‌నంలోకి మ‌నం

విశాలాంధ్ర-విజయనగరం టౌన్ : పోస్ట‌ల్ శాఖ అమ‌లు చేస్తున్న వివిధ ప‌థ‌కాలు, ఖాతాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత‌ అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఆ శాఖ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. జ‌నంలోకి మ‌నం కార్య‌క్ర‌మంలో భాగంగా...

జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అవనాపు భావన విక్రమ్

విశాలాంధ్ర- విజయనగరం : మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా అక్కివలస గ్రామంలో బస చేసినముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని విజయనగరం డీసీఎంఎస్ చైర్ పర్సన్ డాక్టర్ అవనాపు భావన,...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img