Thursday, May 9, 2024
Thursday, May 9, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించండి

విశాలాంధ్రవిజయవాడ: లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ఇండియా కూటమి అభ్యర్థులనే గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. మోదీ పదేళ్ల పాలనలో రాజ్యాంగానికి విఘాతం ఏర్పడుతున్న పరిస్థి తుల్లో కాంగ్రెస్‌,...

తిరుపతి అభివృద్ధి కోసం మురళిని గెలిపించండి

హరినాథరెడ్డి విశాలాంధ్ర-తిరుపతి: తిరుపతి అభివృద్ధి కోసం ఇండియా కూటమి బలపర్చిన సీపీఐ అభ్యర్థి పి.మురళిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలోని ఇందిరా నగర్‌,...

ఉత్తరాదిన ఎన్‌డీఏ కూటమి బలహీనం

అందుకే ఆంధ్రాపై పడ్డారుసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్రగుంటూరు: ఉత్తరాది రాష్ట్రాలలో రోజురోజుకు ఎన్‌డీఏ కూటమి బలం తగ్గిపోతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు మూడు విడతల్లో జరిగిన...

బీజేపీ, వైసీపీని తరిమికొట్టాలి

పొన్నూరు రోడ్‌షోలో జల్లి విల్సన్‌ పిలుపు విశాలాంధ్ర`పొన్నూరు: కేంద్రంలో మతోన్మాద బీజేపీ, రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ ప్రభుత్వాలను గద్దె దించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ ప్రజలకు పిలుపునిచ్చారు....

‘బండి’ విజయాన్ని కాంక్షిస్తూ రూ.లక్ష విరాళం

విశాలాంధ్ర- ఏలూరు: ఏలూరు అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నూజివీడు ఏరియా కమ్యూనిస్టు సమితి రూ.లక్ష విరాళం అందజేసింది కమ్యూనిస్టు పార్టీ సీనియర్‌ నేత కొమ్మన నాగేశ్వరరావు, అన్నపూర్ణల...

‘జంగాల’ విజయం కోసం గ్రామగ్రామాన ప్రచారం

విశాలాంధ్ర`గుంటూరు: ఇండియా కూటమి బలపర్చిన గుంటూరు పార్లమెంటు సీపీఐ అభ్యర్థి జంగాల అజయ్‌ కుమార్‌ను కంకి కొడవలి గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ… మేడికొండూరు మండలంలోని వివిధ గ్రామాలలో...

విజయం చేకూర్చండి..సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్య వినతి

విశాలాంధ్ర-కృష్ణగిరి: అసమర్థ పాలకులకు ఓటుతో బుద్ధి చెప్పి ప్రజల కోసం పరితపించే నాయకులను ఎన్నుకోవాలని ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ అసెంబ్లీ అభ్యర్థి పీ రామచంద్రయ్య అన్నారు. మండల పరిధిలోని చుంచుఎర్రగుడి, సంగాల,...

‘ఇండియా’తోనే రాజ్యాంగ పరిరక్షణగుజ్జుల : ఈశ్వరయ్య

విశాలాంధ్ర-రాజంపేట: ఇండియా కూటమి బలపర్చిన రాజంపేట అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి బుక్కే విశ్వనాథ నాయక్‌ను విజయం కోసం మంగళవారం బోయినపల్లి, చెర్లోపల్లె, మునక్కాయ పల్లె తదితర గ్రామాలలో సీపీఐ రాష్ట్ర...

కంచుకోటలు నిలిచేనా?

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, వైసీపీ లోక్‌సభ కంచుకోటలకు పగుళ్లు ఏర్పడే పరిస్థితులు కనిపి స్తున్నాయి. ఈ ఎన్నికల్లో వారి గెలుపునకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన...

రాష్ట్రంలో దెబ్బ తిన్నా… కేంద్రంలో మంత్రి పదవి

కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న అతికొద్దిమంది నిజాయితీపరుల్లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఒకరు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తరవాత 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటికి ముఖ్యమంత్రిగా కోట్ల...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img